కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపించాలి. టి.పి జెఏసి పిలుపు .
M4 తెలుగు న్యూస్ (ప్రతినిధి) మే 04.
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్ : పార్లమెంటు ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని తెలంగాణ పీపుల్స్ జెఏసి ప్రజా సంఘాల పులుపు నిచ్చారు శనివారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ని జెఏసి నాయకులు ప్రచారం నిర్వహించారు.
మాట్లాడారు .కాంగ్రెస్ పార్టీ మొదటి సరిగా ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ మహిళకు టికెట్ ఇచ్చిందన్నారు..సుగుణ క్క కుటుంబం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడిన కుటుంబం నుండి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీల కరపత్రాలను అందజేసి
ప్రతి ఒక్కరూ హస్తం గుర్తు కు ఓటు వేసి అత్యంత మెజార్టీ తో గెలిపించాలని రైతులను ,రైతు కూలీలకు ఓటర్లను అభ్యర్థించారు.
జె ఏ సి నాయకులు కొండల్, ఏంఎన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతన్న, నర్సారెడ్డి, భూమన్న,చిన్నయ్య,రాజన్న తదితరులు ఉన్నారు.